CM Chandrababu – green signal: 3 జిల్లాలకు 6 కోట్లు

చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దబాయి పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఆ జిల్లాల కలెక్టర్లతో టెలీ కన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమర్జెన్సీ ఫండు కింద ప్రతి జిల్లాకు 2 కోట్ల రూపాయల చొప్పున తక్షణమే విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు. భారీ వర్షల వల్ల ప్రజలు ఎవరూ నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించానే.

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన‌కళ్యాణ్

శ్రీశైలం: ప్రధానీ మోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురవారం నాడు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలు ఇక్కడ చూడండి.

ప్రధానీ మోడీ పర్యటన సందర్భంగా కళకళలాడుతున్న శ్రీశైలం

శ్రీశైలం : ప్రధాని నరేంద్రమోడి పర్యటను పురస్కరించుకొని ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కొత్త కళను సంతరించుకున్నాయి. ఆలయ వీధులన్నీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. స్వామి వారి ఆలయ ప్రాంగణం, ప్రధాన రహదారులు రంగ రంగ వైభవంగా ముస్తాబయ్యాయి.